Home » Skill Development Case
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ను ప్రతీ ఒక్కరూ ఖండిస్తున్నారు. అరెస్ట్ అక్రమమని పార్టీలకు అతీతంగా నేతలు చెబుతున్నారు. తాజాగా సినీ దర్శకుడు రవిబాబు కూడా చంద్రబాబు అరెస్ట్పై స్పందించారు.
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు ఊరట దక్కింది. ఏపీ హైకోర్ట్ ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
అమరావతి ఇన్నిర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో ముందస్తు బెయిల్పై విచారణ ముగిసిన నేపథ్యంలో ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లోనూ ముందస్తు బెయిల్ కోసం నారా లోకేశ్ పిటిషన్ వేశారు. ఈ మేరకు ఆయప తరపున న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును (Chandrababu) మరింత ఇబ్బంది పెట్టేందుకు జగన్ సర్కార్ (Jagan Govt) ప్రయత్నాలు చేస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (Skill Development Case)...
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuva Galam Padayatra) మరోసారి వాయిదా పడింది...
తనకు నచ్చని వ్యక్తి ఇబ్బందుల్లో ఉంటే చూసి పరమానందం పొందడం కొందరినైజం!. ప్రత్యర్థుల కష్టాలనే సంతోషకర క్షణాలను భావించి మురిసిపోతూ ముసిముసి నవ్వులు చిందిస్తుంటారు!. గత రెండు రోజులుగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రవర్తిస్తున్న తీరుని గమనిస్తే ఆయన కూడా ఈ వర్గానికే చెందుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే..
స్కిల్డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండరి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతు తెలుపుతూ బాబుతో నేను అంటూ లక్షల్లో లేఖలు వస్తున్నాయి.
అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు వేయాలని నిర్ణయించారే తప్ప రోడ్డు వేయలేదని, భూసేకరణ జరగలేదని, పైసా నిధులు కూడా ఇవ్వలేదని,
ఏసీబీ కోర్ట్ నుంచి కోర్టు హాలు నుంచి ఇరు వర్గాల న్యాయవాదులు బయటకి వెళ్లిపోయారు. అయితే ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మళ్లీ వెనక్కి వచ్చారు. తమ వాదనలు ఇప్పుడే వినాలని న్యాయమూర్తిని సుధాకర్ రెడ్డి కోరారు. అయితే ఇందుకు న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి హైకోర్టులోనూ నిరాశే ఎదురైంది. చంద్రబాబు పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా పడింది. చంద్రబాబు బెయిల్, రిమాండ్ పిటిషన్లపై విచారణ అక్టోబర్ 4కి వాయిదా వేస్తున్నట్టు విజయవాడ ఏసీబీ కోర్టు వెల్లడించింది.