Home » Srikalahasti
అలిపిరి వద్ద 2003 అక్టోబరు 1న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్పై నక్సలైట్లు క్లైమోర్ మైన్స్ పేల్చిన ఘటనలో సీఎం కారుపైకి ఎక్కి సూపర్ కాప్గా పేరు తెచ్చుకున్న పోలీసు అధికారి అంజూ యాదవ్ ఇప్పుడు వరుస వివాదాలతో సొంత శాఖ ప్రతిష్ట మసకబారి పోయేందుకు కారకులవుతున్నారు.
మాజీ సీఎం చంద్రబాబు వద్దకు శ్రీకాళహస్తి టీడీపీ పంచాయతీ చేరింది. చంద్రబాబుతో బొజ్జల సుధీర్ రెడ్డి, ఎస్సీవీ నాయుడు భేటీ అయ్యారు. ఇటీవల నాయుడు టీడీపీలో చేరికపై బొజ్జల అభ్యంతరం తెలిపారు. అయితే ఈ సమావేశంతో నాయుడు చేరికకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. బొజ్జల సుధీర్ రెడ్డికి సహకరించాలని నాయుడుకు చంద్రబాబు సూచించారు. వచ్చే వారం ఎస్సీవీ నాయుడు టీడీపీలో చేరనున్నారు.
చిత్తూరు జిల్లా: శ్రీకాళహస్తీశ్వర ఆలయం (Srikalahastishwara Temple)లో చిన్నకొట్టాయి ఉత్సవం (Chinnakottai Festival) శాస్త్రోక్తంగా నిర్వహించారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో అపచారాలు యధావిధిగా కొనసాగుతున్నాయి.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం (Yuva Galam) పాదయాత్ర దిగ్విజయంగా సాగుతోంది. అడుగడుగునా ప్రజలు హారతులు పట్టి ఘన స్వాగతం పలుకుతున్నారు...
శ్రీకాళహస్తి పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఏర్పాటు చేసిన క్యాంప్ సైట్ నుంచి నారా లోకేష్ 23వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభమైంది.
తిరుపతి జిల్లా (Tirupati District) శ్రీకాళహస్తీశ్వరాలయంలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో ఆదివారం రథోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది.
తిరుపతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) హైదరాబాద్కు బయలుదేరి వస్తున్నారు. ఆదివారం ఉదయం శ్రీకాళహస్తి (Srikalahasti) నుంచి రేణిగుంట విమానాశ్రయంకు బయలుదేరారు.
మహాశివరాత్రి (Maha shivratri) పర్వదినాన దక్షిణకైలాసంగా పేరుగాంచిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి (Srikalahasti) క్షేత్రం శివనామ స్మరణతో మార్మోగింది.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తజనం పోటెత్తింది. ఉదయం రెండు గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. ఇక సర్వదర్శనంతోపాటు రూ.50, రూ.200, రూ.500ల టికెట్లతో ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు.