Home » Tamil
భాష పేరుతో తమిళనాట డీఎంకే ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కపట నాటకాలాడుతున్నాయని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత, సినీ హీరో విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు
పొట్ట చేతపట్టుకుని తమిళనాడు నుంచి వచ్చిన దంపతుల పట్ల ఓ వైసీపీ నేత దారుణంగా ప్రవర్తించాడు.
తమిళనాడులోని దిండుగల్లో ఓ నర్సింగ్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. అఘాయిత్యానికి పాల్పడిన దుండగులు సోమవారం సాయంత్రం ఆమెను దిండుగల్ రైల్వే స్టేషన్ వద్ద అపస్మారక స్థితిలో వదిలివెళ్లారు.
ఒడిశా రాష్ట్రం పూరీ శ్రీక్షేత్ర రత్నభాండాగారం నేడు తెరుచుకోనుంది. దాదాపు 46 సంవత్సరాల తర్వాత ఈ గదిలో భద్రపరిచిన విలువైన ఆభరణాలను, ఇతర వస్తువులను లెక్కించడానికి ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కులాల వారీగా జనగణన చేపట్టాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు.
తమిళనాడులోని కళ్లకుర్చి జిల్లా కరుణాపురంలో కల్తీ సారా తాగి 13 మంది మృతి చెందారు. మరో 60 మంది అస్వస్థతకు గురై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీపై అసభ్య పదజాలంతో విమర్శించారనే ఆరోపణలతో తమిళనాడు ( Tamil Nadu ) మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్పై తూత్తుకుడిలో కేసు నమోదైంది. తిరుచెందూర్ సమీపంలోని తండుపతు గ్రామంలో ఈ నెల 22న ఇండియా కూటమి సమావేశం జరిగింది.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలిత బంగారు ఆభరణాలపై బెంగళూరు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆమెకు సంబంధించిన 27 కిలోల బంగారు ఆభరణాలు తీసుకువెళ్లాలని చెప్పింది.
తమిళనాడు అసెంబ్లీలో ప్రసంగాన్ని చదివేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్.రవి నిరాకరించారు. ప్రసంగానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపించాలని సభ్యులను కోరినా సరిగ్గా స్పందించలేదన్నారు.
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవంలో చారిత్రక రాజదండంతోపాటు తమిళనాడుకు చెందిన 19 మంది మఠాలకు చెందిన మఠాధిపతులు ఈ వేడుకలో అందరినీ ఆకర్షించారు....