Home » Tirumala Laddu Controversy
శ్రీవారి భక్తులు పవిత్ర ప్రసాదంగా భావించే లడ్డూను అపవిత్రం చేశారంటూ తిరుపతిలో శనివారం ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు ఆందోళనలు చేపట్టారు.హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినదించారు.
ఏడుకొండలవాడు కొలువైన క్షేత్రం తిరుమలలో ఎంతో పవిత్రంగా భావించే లడ్డూలో అపవిత్ర పదార్థాలు వాడారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ అపచారానికి ప్రాయశ్చిత్తంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
తిరుమల శ్రీవారి మహాప్రసాదమైన లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో అపవిత్ర పదార్థాలు కలిపారన్న ప్రచారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న వేళ.. ఈ సీన్లోకి అమూల్ కంపెనీ ప్రవేశించింది.
ఇప్పటికే చాలా మంది ప్రముఖలు ఈ వివాదంపై తీవ్రంగా స్పందించారు. శ్రీవారి భక్తులు, హిందూ సంఘాలు సైతం ఈ వివాదంపై కన్నెర్ర జేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నెయ్యి కల్తీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి..