Home » Traffic Police
ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర నేపథ్యంలో సికింద్రాబాద్(Secunderabad) పరిసర ప్రాంతాల్లో ఈనెల 21, 22 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ తెలిపారు.
విశాఖ: నగరంలో మందుబాబులు బరితెగిస్తున్నారు. మొన్న కానిస్టేబుల్ అప్పారావు ఘటన మరువకముందే మంగళవారం అర్ధరాత్రి తాజాగా మరో సంఘటన జరిగింది. ట్రాఫిక్ పోలీసులపై వీరంగం సృష్టించిన మందుబాబులు మంత్రిగారి తాలూకా అంటూ హల్ చల్ చేశారు.
వానొస్తే.. హైదరాబాద్(Hyderabad) మహానగరంలో ట్రాఫిక్ ఇక్కట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం అనే తేడా లేకుండా ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోతాయి. అయితే, ఐటీ కారిడార్(IT Corridor)లో ట్రాఫిక్ ఇబ్బందులు మరింత ఎక్కువగా ఉంటాయి.
బెంగళూర్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వాహనదారులు రెడ్ సిగ్నల్ దాటినా ఫైన్ ఉండదని స్పష్టం చేశారు. అందుకు స్పష్టమైన కారణం ఉంది. అంబులెన్స్కు దారి ఇచ్చే సమయంలో సిగ్నల్ దాటినా పరిగణలోకి తీసుకోరట. ఒకవేళ మీ వెహికిల్కు ఫైన్ పడినా మినహాయింపు ఇస్తామని స్పష్టం చేశారు.
ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి హోంగార్డుల్ని నియమించాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసు ఉన్నతాధికారులు కసరత్తు మొదలుపెట్టారు. అందులో భాగంగా మొత్తం హోంగార్డుల లెక్క తేల్చే పనిలో నిమగ్నమయ్యారు.
పొద్దంతా సాధారణంగా ఉన్న వాతావరణం సాయంత్రం నాలుగు కాగానే ఒక్కసారిగా మారిపోయింది. ఉన్నట్టుండి ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. చిరు జల్లులతో మొదలై.. కొద్దిసేపటికే వాన జోరందుకుంది.
రెడ్ సిగ్నల్ పడింది. కారు ఆగింది. ఆ క్రమంలో కాగితాలు చూపించాలంటూ ట్రాఫిక్ పోలీస్.. కారు వద్దకు వెళ్లి డ్రైవర్కు సూచించాడు. దీంతో కారు డ్రైవర్, ట్రాఫిక్ పోలీస్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
వాహనాల నియంత్రణ మాత్రమే తన డ్యూటీ అనుకోకుండా సాటి మనిషికి సాయం చేయడం తన బాధ్యత అని భావించిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేశ్కు సీఎం ఎ.రేవంత్రెడ్డి ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారు.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. సిబ్బంది కొరతను అధిగమించేందుకు హోంగార్డులను ట్రాఫిక్ విధుల్లో నియమించాలని సూచించారు. ట్రాఫిక్జామ్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎఫ్ఎం రేడియోల ద్వారా ప్రజలకు అందజేయాలన్నారు.
హైదరాబాద్ రోడ్ల మీద ట్రాఫిక్ నిర్వహణను ఇక ’గగన నేత్రం’ ద్వారానూ పర్యవేక్షనున్నారు. ట్రాఫిక్ నిర్వహణ, నియంత్రణ కోసం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రోన్లను ఉపయోగించనున్నారు. ఈ మేరకు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సౌజన్యంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ‘థర్ ఐ ట్రాఫిక్ మానిటరింగ్ డ్రోన్’ను అభివృద్ధి చేశారు.