Home » YCP Fake Campaign
జగన్ ప్రభుత్వం మొదటి విడత ‘‘మన బడి... నాడు-నేడు’’ కింద అభివృద్ధి చేసిన స్కూళ్ల స్థితిగతులెలా వున్నాయో.. పరిశీలనకు పూనుకుంది ఆంధ్రజ్యోతి. మంగళవారం మా ప్రతినిధులు కొన్ని పాఠశాలలను సందర్శించి వాటి స్థితిగతులను సచిత్రంగా అందిస్తున్నారు.
జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో తీవ్రమైన ఆర్థిక లోటు, అతి తక్కువ మూలధన వ్యయం, భారీ అప్పుల మూలంగా ఆంధ్రప్రదేశ్...
బోధనాస్పత్రుల్లో సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాల్లను మార్చాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్రంలోని కీలకమైన విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి బోధనాస్పత్రుల్లో సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాల్లను మారుస్తున్నారు.
రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో నిఘా కొరవడింది. ఎన్ని తప్పులున్నా తనిఖీల్లో కప్పిపుచ్చుతూ సరిపెడుతున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వమే ఉపాధి సిబ్బందితో తప్పులు చేయించి, దానిని కప్పిపుచ్చుకునేందుకు నిఘా సంస్థలను నిర్వీర్యం చేసిందని ఆరోపిస్తున్నారు
కోస్ట్గార్డ్ నుంచి డిప్యుటేషన్పై రాష్ట్రానికి వచ్చిన గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి వ్యవహారం చిక్కడు..దొరకడులా మారింది. ఇసుక టెండర్లలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన చాలాకాలంగా అజ్ఞాతంలో ఉంటున్నారు.
వైసీపీ నేతల వేధింపులు, భూకబ్జాలపై సోమవారం టీడీపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్సుకు వినతులు వెల్లువెత్తాయి.
మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే, అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, అనుచరులను పోలింగ్ నాడు ప్రతిఘటించిన టీడీపీ ఏజెంట్ నంబూరు శేషగిరిరావు ఉదంతం ఇప్పుడు రాష్ట్రమంతా చర్చనీయాంశమైంది.
వైసీపీ నాయకుడు నగేష్పై మంగళవారం జరిగిన దాడిని ఆసరాగా చేసుకుని పోలీసులు టీడీపీ కీలక నాయకులను టార్గెట్ చేశారు. మరీ ముఖ్యంగా.. వైసీపీని వీడి.. టీడీపీలో చేరినవారిపై గురి పెట్టారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జయరాం నాయుడును మంగళవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. అనంతపురం రూరల్ పంచాయతీ పరిధిలోని రామక్రిష్ణ కాలనీలో ఎంపీటీసీ భర్త, టీడీపీ నాయకుడు నగేష్పై మంగళవారం దాడి జరిగింది. ఆయన కళ్లలో కారంకొట్టి కొందరు దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ...
టీడీపీ నేత బుద్దా వెంకన్న(Buddha Venkanna) పేరుతో ఫేక్ పోస్టులు పెట్టి వైసీపీ మూకలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. వైసీపీ మూకల పోస్టులకు అతను ఎక్స్(ట్విట్టర్) వేదికగా దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు.
టైమ్స్ నౌ ఛానల్తో డీల్ను అడ్డం పెట్టుకుని ETG సంస్థ చేసిన ఫేక్ సర్వేను వైసీపీ ప్రజలపై రుద్దింది. ఏపీ సీఎం జగన్కు ETG సంస్థ యజమాని ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్. ఏపీ ప్రభుత్వం తరఫున ప్రతి ఏడాది రూ. 45 లక్షలు జీతభత్యాలు డ్రా చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి.