21 మందికి పాజిటివ్
ABN , First Publish Date - 2020-12-04T05:37:05+05:30 IST
జిల్లాలో కొత్తగా 21 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది
కర్నూలు(హాస్పిటల్), డిసెంబరు 3: జిల్లాలో కొత్తగా 21 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో బాధితుల సంఖ్య 60,269కి చేరింది. ఇందులో 153 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 59,630 మంది డిశ్చార్జి అయ్యారు.