510 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

ABN , First Publish Date - 2022-01-28T05:21:30+05:30 IST

జిల్లాలో గురువారం 4,572 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 510 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

510 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు


సుభాష్‌నగర్‌, జనవరి 27: జిల్లాలో గురువారం 4,572 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 510 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరీంనగర్‌లో 1,895 మందికి పరీక్షలు నిర్వహించగా 312, మండలాల్లో 2,677 మందికి పరీక్షలు నిర్వహించగా 198 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 


Updated Date - 2022-01-28T05:21:30+05:30 IST