మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీకి ఘన నివాళి

ABN , First Publish Date - 2020-05-22T10:39:42+05:30 IST

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతిని గు రువారం ఒంగోలులో కాంగ్రెస్‌ పార్టీ నా యకులు ఘనంగా నిర్వహించారు

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీకి ఘన నివాళి

ఒంగోలు(క్రైం), మే 21: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతిని గు రువారం ఒంగోలులో కాంగ్రెస్‌ పార్టీ నా యకులు ఘనంగా నిర్వహించారు. స్థా నిక మంగమూరుడొంకలో గల రాజీవ్‌ గాంధీ విగ్రహానికి పార్టీ రాష్ట్ర ఉపాధ్య క్షుడు శ్రీపతిప్రకాష్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్వక్రమంలో నా యకులు ఉద్దండి మల్లిఖార్జునరావు, మన్నం ప్రసన్నరాజు, శ్రీప్రతి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.


 చీమకుర్తి: రాజీవ్‌గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని చీమకుర్తిలో గురువారం కాం గ్రెస్‌ పార్టీ నాయకులు ఆయన విగ్రహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుల ర్పించారు. తుమ్మల సుబ్బారావు, వల్లంరెడ్డి రాజగోపాలరెడ్డి, రవి పాల్గొన్నారు.

Updated Date - 2020-05-22T10:39:42+05:30 IST