నీరు లేక కదలలేని స్థితిలో వానరాలు

ABN , First Publish Date - 2021-04-01T23:10:12+05:30 IST

నీరు లేక కదలలేని స్థితిలో వానరాలు

నీరు లేక కదలలేని స్థితిలో వానరాలు

ఏలూరు: ఏప్రిల్ ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. మనుషులే తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. మూగజీవాలకు గొంతు తడుపుకునే దారి లేక మృత్యువాత పడుతున్నాయి. ఆకివీడులో వేడుగాలుల్ని తట్టుకోలేక కోతులు, కొండముచ్చులు తలలు వేలాడేస్తున్నాయి. నీడ పట్టున ఉన్నా గొంతు తడుపుకోవడానికి నీరు లేకపోవడంతో నీరసంగా పడిపోతున్నాయి. సాధారణంగా మనుషుల్ని చూస్తే పారిపోయే అవి కనీసం కదలలేని స్థితిలో ఉండటం చూసే వారిని ఆవేదనకు గురిచేస్తున్నాయి. 

Updated Date - 2021-04-01T23:10:12+05:30 IST