జీవో 3పై పునఃసమీక్ష చేయాలని ఆందోళన
ABN , First Publish Date - 2020-06-03T11:45:11+05:30 IST
జీవో నంబర్ 3పై సుప్రీంకోర్టు పునఃసమీక్ష చేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.సుధాకర్, పీడీఎస్యూ ..
బుట్టాయగూడెం, జూన్ 2 : జీవో నంబర్ 3పై సుప్రీంకోర్టు పునఃసమీక్ష చేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.సుధాకర్, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.రామ్మో హన్ తెలిపారు. తెల్లంవారిగూడెంలో జీవో నంబరు 3ను పరిరక్షించాలని కోరుతూ మంగళవారం గిరిజ నులు ఆందోళన చేశారు. అనంతరం కె.రాఘవ అధ్య క్షతన జరిగిన సభలో వారు మాట్లాడారు. ఏపీ తెలం గాణ రాష్ర్టాల్లో ఆదివాసీలకు 100 శాతం ఉద్యోగ అవ కాశాలను కల్పించాలని డిమాండ్చేశారు. ప్రభు త్వా లు స్పందించకుంటే న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.