దుర్గాపూజ కమిటీలకు రూ.50వేలు ఇవ్వడం సరైనదే
ABN , First Publish Date - 2020-10-22T07:32:28+05:30 IST
దుర్గాపూజ కమిటీలకు బెంగాల్ ప్రభుత్వం రూ.50 వేల చొప్పున ఇవ్వడం సరైనదే. కరోనా రక్షణ చర్యల కోసం ఈ నిధులు అవసరం...
దుర్గాపూజ కమిటీలకు బెంగాల్ ప్రభుత్వం రూ.50 వేల చొప్పున ఇవ్వడం సరైనదే. కరోనా రక్షణ చర్యల కోసం ఈ నిధులు అవసరం. దుర్గాపూజ మండపాల వద్ద ప్రజలు భారీ స్థాయిలో గుమిగూడితే కొవిడ్ కేసులు పెరిగే ప్రమాదం ఉంది. భక్తులు ఎవరికి వారే తగిన జాగ్రత్తలు పాటించాలి.
- అభిజిత్ బెనర్జీ, నోబెల్ బహుమతి గ్రహీత