వరద బాధితులకు బౌద్ధ ధమ్మ పీఠం చేయూత

ABN , First Publish Date - 2021-12-02T06:14:09+05:30 IST

కడప జిల్లా రాజంపేటలో వరద బాధితుల కోసం వంట సామగ్రి, నిత్యావసర వస్తువులు పంపించినట్టు ఉండ్రాజవరం బౌద్ధ ధమ్మపీఠం అధిపతి అనాలయో బుధవారం తెలిపారు.

వరద బాధితులకు బౌద్ధ ధమ్మ పీఠం చేయూత
వరద బాధితులకు నిత్యావసరాలు, పాత్రలు సిద్ధం చేస్తున్న దృశ్యం

ఉండ్రాజవరం, డిసెంబరు  1:  కడప జిల్లా రాజంపేటలో వరద బాధితుల కోసం వంట సామగ్రి, నిత్యావసర వస్తువులు పంపించినట్టు ఉండ్రాజవరం బౌద్ధ ధమ్మపీఠం అధిపతి అనాలయో బుధవారం తెలిపారు.  దాతలు కూడా సహకరించారని తెలిపారు.  లారీల ద్వారా ఈ సామగ్రి  రాజంపేట ప్రాంతానికి తరలించినట్టు అనాలయో పేర్కొన్నారు.  

Updated Date - 2021-12-02T06:14:09+05:30 IST