వరద బాధితులకు బౌద్ధ ధమ్మ పీఠం చేయూత
ABN , First Publish Date - 2021-12-02T06:14:09+05:30 IST
కడప జిల్లా రాజంపేటలో వరద బాధితుల కోసం వంట సామగ్రి, నిత్యావసర వస్తువులు పంపించినట్టు ఉండ్రాజవరం బౌద్ధ ధమ్మపీఠం అధిపతి అనాలయో బుధవారం తెలిపారు.
ఉండ్రాజవరం, డిసెంబరు 1: కడప జిల్లా రాజంపేటలో వరద బాధితుల కోసం వంట సామగ్రి, నిత్యావసర వస్తువులు పంపించినట్టు ఉండ్రాజవరం బౌద్ధ ధమ్మపీఠం అధిపతి అనాలయో బుధవారం తెలిపారు. దాతలు కూడా సహకరించారని తెలిపారు. లారీల ద్వారా ఈ సామగ్రి రాజంపేట ప్రాంతానికి తరలించినట్టు అనాలయో పేర్కొన్నారు.