బడ్జెట్ 2022 : వజ్రాలపై కస్టమ్స్ సుంకం తగ్గింపు

ABN , First Publish Date - 2022-02-01T18:02:17+05:30 IST

సంవత్సరం జనవరిలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్ళు

బడ్జెట్ 2022 : వజ్రాలపై కస్టమ్స్ సుంకం తగ్గింపు

న్యూఢిల్లీ : ఈ సంవత్సరం జనవరిలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్ళు సరికొత్త రికార్డు సృష్టించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా చెప్పారు. 2022 జనవరిలో రూ.1.41 లక్షల కోట్లు జీఎస్‌టీ వసూలైందన్నారు. భారతీయ రిజర్వు బ్యాంకు త్వరలోనే డిజిటల్ కరెన్సీని విడుదల చేస్తుందన్నారు. వజ్రాలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు తెలిపారు. కట్ అండ్ ఫైన్ డైమండ్స్‌పై కస్టమ్స్ డ్యూటీని 5 శాతానికి తగ్గించినట్లు చెప్పారు. 


Updated Date - 2022-02-01T18:02:17+05:30 IST