బడ్జెట్ 2022 : ఐటీ రిటర్నుల దాఖలు గడువు పెంపు

ABN , First Publish Date - 2022-02-01T17:42:15+05:30 IST

అప్‌డేటెడ్ ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు

బడ్జెట్ 2022 : ఐటీ రిటర్నుల దాఖలు గడువు పెంపు

న్యూఢిల్లీ : అప్‌డేటెడ్ ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు గడువును పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. రెండేళ్ళలో ఐటీ రిటర్నులను దాఖలు చేయవచ్చునని చెప్పారు. పన్ను చెల్లింపు వ్యవస్థ మరింత సులభతరం అవుతుందన్నారు. రెండేళ్ళలోగా ఐటీ రిటర్నులను అప్‌డేట్ చేసుకోవచ్చునన్నారు. 


Updated Date - 2022-02-01T17:42:15+05:30 IST