మంత్రుల దిష్టిబొమ్మల దహనం
ABN , First Publish Date - 2021-01-18T04:34:49+05:30 IST
మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మంత్రుల తలసాని, ఈటెల ది ష్టిబొమ్మలను దహనం చేశారు.
నర్సాపూర్(జి), జనవరి 17 : మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మంత్రుల తలసాని, ఈటెల ది ష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గంగపుత్రుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసిన వారు క్ష మాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు బి. సాయన్న, ఉపాధ్యక్షుడు ఏ.సాయన్న, కార్యదర్శి శివ, సాయన్న పాల్గొన్నారు.