ప్రజావాణి రద్దు : కలెక్టర్
ABN , First Publish Date - 2022-01-17T06:47:13+05:30 IST
కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంత జీవన పాటిల్ ఆదివారం ఒక ప్ర కటనలో తెలిపారు.
నల్లగొండ, జనవరి 16: కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంత జీవన పాటిల్ ఆదివారం ఒక ప్ర కటనలో తెలిపారు. తదుపరి సమాచారం అందించే వరకు ప్రజావాణి రద్దు ఉంటుందని తెలిపారు. కొవిడ్ కేసులు అధికమవడం, వ్యాప్తి వేగంగా జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని ఆయన పేర్కొన్నారు.