కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2021-01-21T06:46:24+05:30 IST
కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని మునిసిపల్ కమిషనర్ పి.జె.సంపత్కుమార్ పిలుపు నిచ్చారు.
గుడివాడటౌన్ : కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని మునిసిపల్ కమిషనర్ పి.జె.సంపత్కుమార్ పిలుపు నిచ్చారు. అవగాహన కార్యక్రమం 50 రోజులు పూర్తి అయిన కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విచ్చలవిడిగా తిరిగితే ప్రమాదం మరింత పొంచి ఉందని హెచ్చరించారు. అసిస్టెంట్ కమిషనర్ టి.వి.రంగారావు తదితరులు పాల్గొన్నారు.