కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-01-21T06:46:24+05:30 IST

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని మునిసిపల్‌ కమిషనర్‌ పి.జె.సంపత్‌కుమార్‌ పిలుపు నిచ్చారు.

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి

గుడివాడటౌన్‌ :  కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని మునిసిపల్‌ కమిషనర్‌ పి.జె.సంపత్‌కుమార్‌ పిలుపు నిచ్చారు. అవగాహన కార్యక్రమం 50 రోజులు పూర్తి అయిన  కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విచ్చలవిడిగా తిరిగితే ప్రమాదం మరింత పొంచి ఉందని హెచ్చరించారు.  అసిస్టెంట్‌ కమిషనర్‌ టి.వి.రంగారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-21T06:46:24+05:30 IST