ఇతన్ని పట్టిస్తే రూ.2 లక్షల రివార్డు...
ABN , First Publish Date - 2020-02-22T20:47:09+05:30 IST
ఉమర్ సమాచారం చెప్పిన వారికి రూ.2 లక్షలు రివార్డు ఇస్తామని కూడా ప్రకటించింది. డియోరియా జైలులో ఓ వ్యాపారిని కొట్టి పరారైనట్టు ఉమర్పై క్రిమినల్ కేసు...
ప్రయాగరాజ్: క్రిమినల్ కేసులో పరారీలో ఉన్న సమాజ్వాదీ పార్టీ మాజీ నేత అతిక్ అహ్మద్ కుమారుడు మొమమ్మద్ ఉమర్ పోస్టర్ను సీబీఐ ప్రత్యేక క్రైమ్ సెల్ విడుదల చేసింది. ఉమర్ సమాచారం చెప్పిన వారికి రూ.2 లక్షలు రివార్డు ఇస్తామని కూడా ప్రకటించింది. డియోరియా జైలులో ఓ వ్యాపారిని కొట్టి పరారైనట్టు ఉమర్పై క్రిమినల్ కేసు నమోదైంది. వ్యాపారిని కొట్టిన కేసుకు సంబంధించి అతనిపై నాన్ బెయిలబుల్ వారెంటు కూడా జారీ అయింది.