చంద్రబాబు, లోకేష్ కోలుకోవాలని పూజలు
ABN , First Publish Date - 2022-01-19T06:41:03+05:30 IST
కరోనా నుంచి మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, నారా లోకేష్ త్వరగా కోలుకోవాలని మండలంలోని గుంజలూరు గ్రామ అభయాంజనేయస్వామి దేవాలయంలో మంగళ వారం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు దారోజు జానకిరాములు ప్రత్యేక పూజా కార్యక్ర మంలో పాల్గొన్నారు.
చివ్వెంల, జనవరి 18: కరోనా నుంచి మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, నారా లోకేష్ త్వరగా కోలుకోవాలని మండలంలోని గుంజలూరు గ్రామ అభయాంజనేయస్వామి దేవాలయంలో మంగళ వారం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు దారోజు జానకిరాములు ప్రత్యేక పూజా కార్యక్ర మంలో పాల్గొన్నారు. ఆయన వెంట మునీర్ఖాన్, పందిరి శోభన్బాబు, బొల్లికొండ సైదులు, పెదపోలు వీరయ్య గౌడ్ ఉన్నారు.