కొనసాగుతున్న మృత్యుంజయ హోమం
ABN , First Publish Date - 2020-04-06T10:31:01+05:30 IST
చీపురుపల్లిలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం ప్రారంభమైన మహా మృత్యుం జయ హోమం ఆది వారం కూడా కొనసాగింది.
చీపురుపల్లి, ఏప్రిల్ 5: చీపురుపల్లిలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం ప్రారంభమైన మహా మృత్యుం జయ హోమం ఆది వారం కూడా కొనసాగింది. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కుటుంబ ఈ హోమాన్ని తలపెట్టిన విషయం తెలిసిందే. రెండో రోజు ఎంపీ బెల్లాన కుటుంబ సభ్యులు గోపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాడ సూర్య నారాయణ శాస్త్రి, జాడ బాలచంద్రమౌళీశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు.