చిత్తూరు కారు ప్రమాదం..తండ్రి మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2020-10-24T15:53:34+05:30 IST

జిల్లాలోని పెనుమూరు మండలం కొండయ్య గార వాగులో మొన్న రాత్రి కొట్టుకు పోయిన కారు ప్రమాదంలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది.

చిత్తూరు కారు ప్రమాదం..తండ్రి మృతదేహం లభ్యం

చిత్తూరు: జిల్లాలోని పెనుమూరు మండలం కొండయ్య గార వాగులో మొన్న రాత్రి కొట్టుకు పోయిన కారు ప్రమాదంలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కలికిరి చెరువలో తండ్రి ప్రతాప్ మృతదేహం కనిపించింది.  నిన్న రెస్క్యూ టీం, స్థానిక పోలీసులు తీవ్రంగా గాలించడం కూతురి మృతదేహం మాత్రమే లభ్యమవగా...తండ్రి మృతదేహం లభించలేదు. ఈరోజు ఉదయం తిరిగి గాలించగా తండ్రి మృతదేహం చెరువులో తేలింది. 

Updated Date - 2020-10-24T15:53:34+05:30 IST