సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా
ABN , First Publish Date - 2021-05-14T07:31:11+05:30 IST
కరోనా విజృంభణ నేపథ్యంలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష-2021ని వాయిదా వేస్తూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎ్ససీ) నిర్ణయం తీసుకొంది....
న్యూఢిల్లీ, మే 13(ఆంధ్రజ్యోతి): కరోనా విజృంభణ నేపథ్యంలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష-2021ని వాయిదా వేస్తూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎ్ససీ) నిర్ణయం తీసుకొంది. ఈ ఏడాది జూన్ 27న జరిగాల్సి ఉన్న పరీక్షను అక్టోబరు 10న నిర్వహిస్తామని యూపీఎ్ససీ ప్రకటించింది.