కరోనా దృష్ట్యా రెస్క్యూలో కొత్త వ్యూహాలతో.. వరదల్లో సహాయానికి 90 బృందాలు: ఎన్డీఆర్ఎఫ్
ABN , First Publish Date - 2020-07-05T07:46:25+05:30 IST
దేశవ్యాప్తంగా వరదల సమయంలో సహాయపడడానికి 90 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, కరోనా దృష్ట్యా రెస్క్యూలో కొన్ని కొత్త వ్యూహాలను...
న్యూఢిల్లీ, జూలై 4: దేశవ్యాప్తంగా వరదల సమయంలో సహాయపడడానికి 90 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, కరోనా దృష్ట్యా రెస్క్యూలో కొన్ని కొత్త వ్యూహాలను కూడా రూపొందించామని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు.