665 మందికి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2022-01-23T06:09:46+05:30 IST
జిల్లాలో శనివారం 3,101 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 665 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
సుభాష్నగర్, జనవరి 22: జిల్లాలో శనివారం 3,101 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 665 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరీంనగర్లో 1,354 మందికి పరీక్షలు నిర్వహించగా 468 మందికి, మండలాల్లో 1,747 మందికి పరీక్షలు నిర్వహించగా 197 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.