తెలంగాణలోనే దేవాలయాల అభివృద్ధి
ABN , First Publish Date - 2022-03-04T06:43:19+05:30 IST
రా ష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి అత్యధికంగా జరుగుతుందని శాసనసభ మా జీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు.
తిప్పర్తి, మార్చి 3: రా ష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి అత్యధికంగా జరుగుతుందని శాసనసభ మా జీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. గు రువారం నల్లగొండ నుంచి మిర్యాలగూడెం వైపునకు వెళ్తున్న ఆయన రామలింగాలగూడెం సర్పంచ ము త్తినేని శ్రీదేవి శ్యాంసుందర్ ఆహ్వానం మేరకు దేవాలయాన్ని మార్కండేయస్వా మి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనస్వాగతం ప లికి స్వామివారికి అభిషేకం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి సీఎం చంద్రశేఖర్రావు ఎంతో కృషి చే స్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఎంపీటీసీ ముత్తినేని అనూష, కంకణాలప ల్లి సర్పంచ కోన జానయ్య, పూజారి రామకృష్ణశర్మ, నాయకులు జానయ్య, నాగేందర్, రాజు, సంజీవ తదితరులు పాల్గొన్నారు.