జిల్లా సరిహద్దు మూసివేత
ABN , First Publish Date - 2020-04-09T11:16:50+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి చెందు తుండటంతో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా సరిహద్దును బుధవారం
బీర్కూర్, ఏప్రిల్ 8: కరోనా వైరస్ వ్యాప్తి చెందు తుండటంతో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా సరిహద్దును బుధవారం మూసివేశా రు. బీర్కూర్ ఎస్సై సతీష్వర్మ మాట్లాడుతూ మండ లంలోని బరంగేడ్గి గ్రామ శివారులో జిల్లా సరిహద్దు ను మూసివేశామన్నారు. ఇతర ప్రాంతాల నుంచి మండలంలోకి అనుమతిం చడంలేదన్నారు. జిల్లా సరిహద్దును మూసివేసి భారీ బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు.