టీయూ న్యాయ విభాగాధిపతిగా డాక్టర్‌ స్రవంతి

ABN , First Publish Date - 2021-06-22T05:41:35+05:30 IST

టీయూ న్యాయ విభా గాధిపతి టీయూ న్యాయ విభా గాధిపతిిగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బి. స్రవంతిని వైస్‌ ఛాన్స్‌ లర్‌ సోమవారం నియ మించారు.

టీయూ న్యాయ విభాగాధిపతిగా డాక్టర్‌ స్రవంతి

డిచ్‌పల్లి, జూన్‌ 21: టీయూ న్యాయ విభా గాధిపతి టీయూ న్యాయ విభా గాధిపతిిగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బి. స్రవంతిని వైస్‌ ఛాన్స్‌ లర్‌ సోమవారం నియ మించారు. రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ నసీం ఉత్త ర్వులు జారీ చేశారు. నిజామాబాద్‌లో పుట్టి పెరిగి విద్యాభ్యాసం చేసి వర్సిటీలోకి న్యాయ విభాగానికి అధిపతిగా నియమించడం ఎంతో ఆనందరంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. స్రవంతి ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగాం ఆఫీసర్‌గా ఉన్నారు. గతంలో ఏపీఐవో, పీఐఏ, నోడల్‌ ఆఫీసర్‌, హాస్టల్‌ వార్డెన్‌గా స్రవంతి బాధ్యతలు నిర్వర్తించారు. 

Updated Date - 2021-06-22T05:41:35+05:30 IST