ఇద్దరు గిరిజన బాలికల అదృశ్యం

ABN , First Publish Date - 2021-01-27T13:28:41+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా మారేడుపల్లి ఏజెన్సీలో ఇద్దరు గిరిజన బాలికల అదృశ్యం కలకలం రేపుతోంది.

ఇద్దరు గిరిజన బాలికల అదృశ్యం

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా మారేడుపల్లి ఏజెన్సీలో ఇద్దరు గిరిజన బాలికల అదృశ్యం కలకలం రేపుతోంది. ఈనెల 22 నుంచి హర్షిణి(3), శ్రీవైష్ణవి(6) అనే ఇద్దరు బాలికలు కనిపించకుండా పోయారు. మూసూరులో నీటిట్యాంకు దగ్గర ఆడుకుంటున్న సమయంలో బాలికలు అదృశ్యమయ్యారు. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-01-27T13:28:41+05:30 IST