కోవిడ్ మరణాలపై కలెక్టర్ మురళీధర్ చిందులు
ABN , First Publish Date - 2021-05-12T12:39:07+05:30 IST
కోవిడ్ మరణాలపై మీడియా వార్తలపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి చిందులు తొక్కారు.
కాకినాడ: కోవిడ్ మరణాలపై మీడియా వార్తలపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి చిందులు తొక్కారు. వీటిని చూసి బాధితులు భయపడిపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పడకలు పెంచితే ఆక్సిజన్..డాక్టర్లు ఎక్కడి నుంచి వస్తారని మండిపడ్డారు. టీకాలు అందరికి ఇవ్వలేమని నిస్సహాయత వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని 24గంటలూ టీవీలో చూపించుకొమ్మంటూ కలెక్టర్ ఆగ్రహించారు.