ఈసెట్లో ఆదిత్య విద్యార్థుల ప్రతిభ
ABN , First Publish Date - 2021-10-23T05:02:59+05:30 IST
గండేపల్లి, అక్టోబరు 22: సూరంపాలెంలోని ఆదిత్య ఫార్మసీ కళాశాల విద్యార్థులు ఈసెట్ పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించారు. దుర్గాలక్ష్మి రాష్ట్రస్థాయిలో 7వర్యాంకు, పలువురు విద్యార్థులు 34 నుంచి 981లోపు ర్యాంకులను సాధించారు. వారిని ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ నల్లమి
గండేపల్లి, అక్టోబరు 22: సూరంపాలెంలోని ఆదిత్య ఫార్మసీ కళాశాల విద్యార్థులు ఈసెట్ పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించారు. దుర్గాలక్ష్మి రాష్ట్రస్థాయిలో 7వర్యాంకు, పలువురు విద్యార్థులు 34 నుంచి 981లోపు ర్యాంకులను సాధించారు. వారిని ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ నల్లమిల్లి సతీ్షరెడ్డి, అధినేత శేషారెడ్డి అభినందించారు. ఆదిత్య పాలిటెక్నిక్ కళాశాల మొదటి సం వత్సరం విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం కళాశాల ప్రాంగణం లో శుక్రవారం నిర్వహించారు. సతీ్షరెడ్డి మాట్లాడుతూ ప్రతి వి ద్యార్థి ఉన్నత స్థితికి తమ యాజమాన్యం కృషి చేస్తుందన్నారు. కళాశాల డీన్ మాధవరావు, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.