అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి
ABN , First Publish Date - 2021-05-09T05:30:00+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తోందని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మసీద్లో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తు అభివృద్ధికి పాటు పడుతున్నరని అన్నారు.