జ్వర సర్వేను పకడ్బందీగా చేపట్టాలి
ABN , First Publish Date - 2022-01-25T04:12:56+05:30 IST
ప్రభుత్వం చేపడుతున్న జ్వరసర్వేను పకడ్బం దీగా చేపట్టాలని జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బాపునగర్లో వైద్య సిబ్బంది చేపడుతున్న సర్వేను పరిశీలించి కొవిడ్ కిట్లను పంపిణీ చేశారు.
ఆసిఫాబాద్ రూరల్, జనవరి 24: ప్రభుత్వం చేపడుతున్న జ్వరసర్వేను పకడ్బం దీగా చేపట్టాలని జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బాపునగర్లో వైద్య సిబ్బంది చేపడుతున్న సర్వేను పరిశీలించి కొవిడ్ కిట్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి నుంచి బయ టకు వెళ్లే సమయంలో ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటిం చాలన్నారు. డాక్టర్ సత్యనారాయణ, రాముగౌడ్, వెంకన్న, సుగుణాకర్ ఉన్నారు.