బోఫోర్స్‌ కేసులో నిజాలను కాంగ్రెస్‌ దాచింది

ABN , First Publish Date - 2020-10-22T07:35:26+05:30 IST

బోఫోర్స్‌ కేసులో నిజాలను కాంగ్రెస్‌ పార్టీ దాచింది. 1986లో జరిగిన బోఫోర్స్‌ కుంభకోణానికి సంబంధించి నాటి ప్రధాని రాజీవ్‌ గాంధీ ప్రజా ఒత్తిడి వల్లే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు...

బోఫోర్స్‌ కేసులో నిజాలను కాంగ్రెస్‌ దాచింది

బోఫోర్స్‌ కేసులో నిజాలను కాంగ్రెస్‌ పార్టీ దాచింది. 1986లో జరిగిన బోఫోర్స్‌ కుంభకోణానికి సంబంధించి నాటి ప్రధాని రాజీవ్‌ గాంధీ ప్రజా ఒత్తిడి వల్లే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. అయితే, నిందితులను 1990వ దశకంలోనూ, 2004-14 మధ్య కాలంలోనూ అధికార కాంగ్రెస్‌ పార్టీ కాపాడింది. 

- ఆర్‌కే రాఘవన్‌, సీబీఐ మాజీ చీఫ్‌

Updated Date - 2020-10-22T07:35:26+05:30 IST