గాలి, వానతో నేలవాలిన వరి పంట
ABN , First Publish Date - 2021-05-17T05:28:11+05:30 IST
మండలంలో శనివారం రాత్రి గాలి, వానకు టి.లింగందిన్నె, చిత్రేణిపల్లె, ముత్తలూరు, నరసాపురం, రుద్రవరం గ్రామాల్లో వరి ధాన్యం తడిచింది.
రుద్రవరం, మే 16: మండలంలో శనివారం రాత్రి గాలి, వానకు టి.లింగందిన్నె, చిత్రేణిపల్లె, ముత్తలూరు, నరసాపురం, రుద్రవరం గ్రామాల్లో వరి ధాన్యం తడిచింది. రుద్రవరం గ్రామంలో వరి పంట నేలవాలింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలాగే వందలాది బస్తాల వరి ధాన్యం తడిచి పోయింది.