ముగిసిన గూడెం బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2022-02-18T04:22:28+05:30 IST

గూడెం శ్రీసత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు ము గిసాయి. గురువారం తెల్లవా రుజామున స్వామి రథోత్స వాన్ని వైభవంగా నిర్వహిం చారు. స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు ఆలయ వ్యవస్థా పక కుటుంబ సభ్యులు గోవర్ధన రఘస్వామి, సంపత్‌స్వామి, పండితులు దుద్దిళ్ల నారాయణ శర్మలు పూజలు నిర్వహించారు.

ముగిసిన గూడెం బ్రహ్మోత్సవాలు
గూడెంలో స్వామివారి రథోత్సవంలో అధికారులు, అర్చకులు, సిబ్బంది.

దండేపల్లి, ఫిబ్రవరి 17: గూడెం శ్రీసత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు ము గిసాయి. గురువారం తెల్లవా రుజామున స్వామి రథోత్స వాన్ని వైభవంగా  నిర్వహిం చారు. స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు ఆలయ వ్యవస్థా పక కుటుంబ సభ్యులు గోవర్ధన రఘస్వామి, సంపత్‌స్వామి, పండితులు దుద్దిళ్ల నారాయణ శర్మలు పూజలు నిర్వహించారు. స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఆలయం చుట్టు రథోత్సవం నిర్వహించారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద ఉత్సవ విగ్రహాలతో ఆలయ అర్చకులు, సిబ్బంది రంగులు చల్లుకుంటు నృత్యాలు చేశారు.  రాత్రి 7గంటలకు స్వామివారి ఏకాంతసేవతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి.


Updated Date - 2022-02-18T04:22:28+05:30 IST