Guntur: ముస్లిం, యాదవుల మధ్య స్థల వివాదం

ABN , First Publish Date - 2022-01-11T15:12:45+05:30 IST

జిల్లాలోని రెంటచింతల మండలం తుమురుకోటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Guntur: ముస్లిం, యాదవుల మధ్య స్థల వివాదం

గుంటూరు: జిల్లాలోని రెంటచింతల మండలం తుమురుకోటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హిందువులు ఎక్కువ ఉన్న చోట మసీదు నిర్మాణానికి ముస్లింలు యత్నించారు. దీనిపై యాదవులు అభ్యంతరం తెలుపుతున్నారు. ఈ క్రమంలో వివాదాస్పద స్థలంలో యాదవులు గణేషుడి విగ్రహం పెట్టారు. ముస్లిం, యాదవుల మధ్య స్థల వివాదం కారణంగా  తుమురుకోటలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. 

Updated Date - 2022-01-11T15:12:45+05:30 IST