డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి హెల్ప్‌లైన్‌ సెంటర్లు

ABN , First Publish Date - 2021-01-13T05:54:37+05:30 IST

డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి శ్రీకాకుళం (మహిళా), టెక్కలి, పాలకొండ, ఇచ్ఛాపురంలలోని డిగ్రీ కళాశాలల్లో హెల్ప్‌లైన్‌ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు శ్రీకా కుళం ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ కె.శ్రీరాములు ఒక ప్రకటనలో తెలిపారు.

డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి హెల్ప్‌లైన్‌ సెంటర్లు


గుజరాతీపేట: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి శ్రీకాకుళం (మహిళా), టెక్కలి, పాలకొండ, ఇచ్ఛాపురంలలోని డిగ్రీ కళాశాలల్లో హెల్ప్‌లైన్‌ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు శ్రీకా కుళం ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ కె.శ్రీరాములు  ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం నుంచి ఈ నెల 17 వరకు ఈ హెల్ప్‌లైను కేంద్రాలు అందుబాటులో ఉంటాయన్నారు. సీటు పొందిన విద్యార్థులు ఈ నెల 21 నుంచి 23 వరకు ఆయా కళాశాలల్లో చేరాలని కోరారు. 

18 నుంచి ట్రిపుల్‌ ఐటీ తరగతులు 

ఎచ్చెర్ల: శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో పీయూసీ విద్యార్థులకు ఈ నెల 18 నుంచి తరగతులు నిర్వహించను న్నట్టు డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పి.జగదీశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్యాంపస్‌కు ఎంపికైన విద్యార్థులు  ఆ రోజు ఉదయం 10 గంటలలోపు రిపోర్ట్‌ చేయాలన్నారు.  సందేహాలు ఉంటే ఈ నెల 16 నుంచి 8885406407, 9441119945 నంబర్లను సంప్రదించాలని సూచించారు.


Updated Date - 2021-01-13T05:54:37+05:30 IST