నేలకూలిన రెండు పెంకుటిళ్లు

ABN , First Publish Date - 2020-10-19T05:20:13+05:30 IST

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గాదరాడలో తడిసిన రెండు పెంకుటిళ్లు ఆదివారం నేలకూలాయి.

నేలకూలిన రెండు పెంకుటిళ్లు
కడియపులంకలో ఇండోర్‌ స్టేడియాన్ని ప్రారంభిస్తున్న ఎంపీ భరత్‌రామ్‌

కోరుకొండ, అక్టోబరు 18: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గాదరాడలో తడిసిన రెండు పెంకుటిళ్లు ఆదివారం నేలకూలాయి. దీంతో రెండు కుటుంబాలు వారు నిరాశ్రయులయ్యారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక వైసీపీ నాయకుడు బత్తుల బలరామకృష్ణ అధికారులను కోరారు. ఈ ఘటనలో గృహోకరణాలు పూర్తిగా పాడయ్యాయని చెప్పారు.

Updated Date - 2020-10-19T05:20:13+05:30 IST