ఉదయం 6.30 నుంచి 9.30 వరకు బస్‌పాస్‌ కౌంటర్లు

ABN , First Publish Date - 2021-05-16T16:56:22+05:30 IST

ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా గ్రేటర్‌లో ...

ఉదయం 6.30 నుంచి 9.30 వరకు బస్‌పాస్‌ కౌంటర్లు

హైదరాబాద్‌ సిటీ : ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా గ్రేటర్‌లో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సిటీబస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ వి.వెంకటేశ్వర్లు తెలిపారు. ఉదయం 6.30 నుంచి 9.30 వరకు  బస్‌పాస్‌ కౌంటర్లు పనిచేస్తాయన్నారు. లాక్‌డౌన్‌తో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిందని, అయినా పలు రద్దీరూట్లలో బస్సులు నడుపుతున్నామని తెలిపారు.

Updated Date - 2021-05-16T16:56:22+05:30 IST