కారంచేడు మృతవీరులకు నివాళి

ABN , First Publish Date - 2020-07-18T11:14:13+05:30 IST

స్థానిక విజయ్‌నగర్‌ కాలనీలోని రుధిరక్షేత్రం వద్ద శుక్రవారం కారంచేడు మృతవీరులకు నివాళులు అర్పించారు.

కారంచేడు మృతవీరులకు నివాళి

చీరాల, జూలై 17: స్థానిక విజయ్‌నగర్‌ కాలనీలోని రుధిరక్షేత్రం వద్ద శుక్రవారం కారంచేడు మృతవీరులకు నివాళులు అర్పించారు. ఆనాటి సంఘటన తీరును వివరించారు. కార్యక్రమంలో దుడ్డు భాస్కరరావు, బుడంగుంట్ల లక్ష్మీనరసయ్య మాదిగ, ఎన్‌.బాబూరావు, వై.జి సురేష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-18T11:14:13+05:30 IST