ఎంపీ కోమటిరెడ్డి ప్రత్యేక పూజలు
ABN , First Publish Date - 2020-12-05T06:03:37+05:30 IST
మండలంలోని దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
కనగల్, డిసెంబరు 4 : మండలంలోని దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లమ్మ తమ ఇంటి దేవతగా కొలుస్తామన్నారు. రానున్న సా గర్ ఉప ఎన్నికలో పార్టీ విజయానికి కార్యర్తలు కృషి చేయాలన్నారు. పూజల్లో దుబ్బాక నర్సింహారెడ్డి, మాజీ జడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివా్సగౌడ్, బొడ్డుపల్లి లక్ష్మి, గుమ్మల మోహన్రెడ్డి, బుర్రి శ్రీనివా్సరెడ్డి, అ నూ్పరెడ్డి, సుమన్, లక్ష్మయ్య, భిక్షంయాదవ్, వెంకటేశం, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.