కాలినడకన కోటి మంది వలస కూలీలు: కేంద్రం
ABN , First Publish Date - 2020-09-23T07:00:46+05:30 IST
కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించిన మార్చి నుంచి జూన్ మధ్య సుమారు కోటి 6 లక్షల
న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించిన మార్చి నుంచి జూన్ మధ్య సుమారు కోటి 6 లక్షల మంది వలస కూలీలు కాలినడకన తమ సొంత రాష్ట్రాలకు చేరుకున్నట్లు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ తెలిపారు.
మంగళవారం లోక్సభలో సభ్యుల ప్రశ్నలకు ఆయన రాతపూర్వకంగా వివరాలు వెల్లడించారు.