మాధవానంద స్వామిని దర్శించుకున్న మంత్రి హరీశ్రావు
ABN , First Publish Date - 2020-08-12T11:03:47+05:30 IST
రంగంపేట పీఠాధిపతి మాధవానందస్వామిని మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి మంగళవారం దర్శించుకున్నారు
కొల్చారం, ఆగస్టు 11 : రంగంపేట పీఠాధిపతి మాధవానందస్వామిని మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి మంగళవారం దర్శించుకున్నారు. ఆశ్రమంలో పూజలు నిర్వహించారు. వారి వెంట మాజీ జడ్పీటీసీ శ్రీనివా్సరెడ్డి, సర్పంచులు సుజాత, మాధవి, నాయకులు గౌరీశంకర్, మల్లారెడ్డి, రవితేజారెడ్డి, దుర్గేష్, ఆంజనేయులు తదితరులు ఉన్నారు.