మాధవానంద స్వామిని దర్శించుకున్న మంత్రి హరీశ్‌రావు

ABN , First Publish Date - 2020-08-12T11:03:47+05:30 IST

రంగంపేట పీఠాధిపతి మాధవానందస్వామిని మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి మంగళవారం దర్శించుకున్నారు

మాధవానంద స్వామిని దర్శించుకున్న మంత్రి హరీశ్‌రావు

కొల్చారం, ఆగస్టు 11 : రంగంపేట పీఠాధిపతి మాధవానందస్వామిని  మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి మంగళవారం దర్శించుకున్నారు. ఆశ్రమంలో పూజలు నిర్వహించారు. వారి వెంట మాజీ జడ్పీటీసీ శ్రీనివా్‌సరెడ్డి, సర్పంచులు సుజాత, మాధవి, నాయకులు గౌరీశంకర్‌, మల్లారెడ్డి, రవితేజారెడ్డి, దుర్గేష్‌, ఆంజనేయులు తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-08-12T11:03:47+05:30 IST