700 మంది జీవితఖైదీల వివరాల సేకరణ: మంత్రి రఘుపతి

ABN , First Publish Date - 2021-10-18T17:55:22+05:30 IST

పదేళ్లుగా జైలుశిక్ష అనుభవిస్తున్న యావజ్జీవశిక్ష ఖైదీల విడుదలకు సంబంధించిన జాబితా 20 రోజుల్లో తయారుచేయనున్నట్టు న్యాయశాఖ మంత్రి రఘుపతి తెలిపారు. తిరుచ్చి కేంద్ర కారాగారాన్ని మంత్రులు, రఘుపతి, అన్బిల్‌ మహేష్‌

700 మంది జీవితఖైదీల వివరాల సేకరణ: మంత్రి రఘుపతి

చెన్నై/పెరంబూర్: పదేళ్లుగా జైలుశిక్ష అనుభవిస్తున్న యావజ్జీవశిక్ష ఖైదీల విడుదలకు సంబంధించిన జాబితా 20 రోజుల్లో తయారుచేయనున్నట్టు న్యాయశాఖ మంత్రి రఘుపతి తెలిపారు. తిరుచ్చి కేంద్ర కారాగారాన్ని మంత్రులు, రఘుపతి, అన్బిల్‌ మహేష్‌ పొయ్యామొళి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రఘుపతి మాట్లాడుతూ, పదేళ్లుగా శిక్ష అనుభవిస్తున్న 700 మంది యావజ్జీవ ఖైదీలను విడుదల చేయనున్నట్టు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారన్నారు. కొన్ని నిబంధనలతో వారిని విడుదల చేయనున్నట్లు సీఎం తెలిపారని అన్నారు.  దేశద్రోహం, బాంబు పేలుళ్లు తదితర హింసాత్మక ఘటనల్లో ఉన్న నిందితులను ఈ జాబితాలో చేర్చమని మంత్రి స్పష్టం చేశారు.

Updated Date - 2021-10-18T17:55:22+05:30 IST