72,198 మిర్చి టిక్కీల విక్రయం
ABN , First Publish Date - 2021-10-22T05:35:54+05:30 IST
మిర్చియార్డుకు గురువారం 72,549 టిక్కీలు రాగా. నిల్వ ఉన్న వాటితో కలిపి 72,198 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు.
గుంటూరు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): మిర్చియార్డుకు గురువారం 72,549 టిక్కీలు రాగా. నిల్వ ఉన్న వాటితో కలిపి 72,198 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు. ఇంకా 20,661 టిక్కీలు నిల్వ ఉన్నాయి. గురువారం యార్డులో నాన ఏసీ కామన వెరైటీలు క్వింటాల్కు కనిష్ఠంగా రూ.7,000, గరిష్ఠంగా రూ.12,500, నాన ఏసీ స్పెషల్ వెరైటీలకు రూ.7,000, రూ.16,000, నాన ఏసీ తెల్లకాయలకు రూ.4,000, రూ.8,500, ఏసీ కామన్ వెరైటీకి రూ.7,000, రూ.12,600, ఏసీ స్పెషల్ వెరైటీకి రూ.7,000, రూ.16,000, ఏసీ తెల్లకాయలకు రూ.4,000, రూ.8,500 ధర లభించినట్లు యార్డు సెక్రెటరి ఐ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.