ఎక్కువమంది పిల్లలున్న తల్లిదండ్రులకు రూ.లక్ష బహుమతి

ABN , First Publish Date - 2021-06-23T09:59:19+05:30 IST

జనాభాను నియంత్రించడానికి అసోంతోపాటు దేశంలోని మరికొన్ని రాష్ట్రాలు ఇద్దరు పిల్లలుచాలని ప్రచారం చేస్తున్న సమయంలో మిజోరాం క్రీడల శాఖా మంత్రి రాబర్డ్‌ రోమవియా మాత్రం తన నియోజకవర్గంలో అత్యధికమంది పిల్లలున్న

ఎక్కువమంది పిల్లలున్న తల్లిదండ్రులకు రూ.లక్ష బహుమతి

మిజోరాం మంత్రి రాబర్ట్‌


గుహవటి, జూన్‌22: జనాభాను నియంత్రించడానికి అసోంతోపాటు దేశంలోని మరికొన్ని రాష్ట్రాలు ఇద్దరు పిల్లలుచాలని ప్రచారం చేస్తున్న సమయంలో మిజోరాం క్రీడల శాఖా మంత్రి రాబర్డ్‌ రోమవియా మాత్రం తన నియోజకవర్గంలో అత్యధికమంది పిల్లలున్న  కుటుంబానికి లక్ష రూపాయల నగదు బహుమతి ప్రకటించారు. ఐజ్వాల్‌ తూర్పు-2 నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన మిజో జనాభా పెరుగుదలను ప్రోత్సహించడానికి ఫాదర్స్‌డే రోజు ఆదివారం ఈ ప్రకటన చేశారు. 

Updated Date - 2021-06-23T09:59:19+05:30 IST