అభిలాష్ కుటుంబానికి పరామర్శ
ABN , First Publish Date - 2021-06-18T03:02:01+05:30 IST
మండల పరిధిలోని విద్యానగర్ హోలిప్రేయర్ చర్చలో గురువారం ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్రావు ఇటీవ
కోట, జూన్ 17 : మండల పరిధిలోని విద్యానగర్ హోలిప్రేయర్ చర్చలో గురువారం ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్రావు ఇటీవల కొవిడ్తో మృతి చెందిన అభిలాష్ సన్ని కుటుంబసభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే నేరుగా హోలిక్రాస్ చర్చికు వెళ్లి అభిలాష్ తల్లిదండ్రులైన డాక్టర్ బిషప్ ప్రదిప్కుమార్, మేరీ సుజాత దంపతులను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నలప్పరెడ్డి వినోద్రెడ్డి, షేక్ మొబీన్బాషా తదితరులు ఉన్నారు.