ఆదివాసీ హక్కుల కోసం ఉద్యమించాలి

ABN , First Publish Date - 2021-08-02T03:42:57+05:30 IST

ఆదివాసీ గిరిజన హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలని ఆదివాసీ తుడుం దెబ్బ జిలా అధ్యక్ష, గౌరవాధ్యక్షుడు వెంకటేష్‌,గుర్రాల రవిందర్‌లు అన్నారు. ఆదివారం జిల్లా కేం ద్రంలోని చార్వాక ట్రస్టుహాల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ప్రభు త్వం గిరిజన చట్టాలను రక్షించుకోలేని పరిస్థితి కల్పిస్తోందని విమర్శించారు. హక్కుల సాధనకోసం ఐక్యం గా ఉద్యమించాలన్నారు.

ఆదివాసీ హక్కుల కోసం ఉద్యమించాలి
మాట్లాడుతున్న తుడందెబ్బ నాయకుడు గుర్రాల శ్రీనివాస్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు 1: ఆదివాసీ గిరిజన హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలని ఆదివాసీ తుడుం దెబ్బ జిలా అధ్యక్ష, గౌరవాధ్యక్షుడు వెంకటేష్‌,గుర్రాల రవిందర్‌లు అన్నారు. ఆదివారం జిల్లా కేం ద్రంలోని చార్వాక ట్రస్టుహాల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ప్రభు త్వం గిరిజన చట్టాలను రక్షించుకోలేని పరిస్థితి కల్పిస్తోందని విమర్శించారు. హక్కుల సాధనకోసం ఐక్యం గా ఉద్యమించాలన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు తుంగడు అన్నయ్య, జంబి శ్రీనివాస్‌, ఆత్రంలింగు, ఆలంబాబు, మద్దు, మడే సమ్మయ్య, మధుకర్‌, సాంబ య్య, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-02T03:42:57+05:30 IST