529.70 అడుగులకు చేరిన సాగర్ నీటిమట్టం
ABN , First Publish Date - 2021-07-13T14:04:27+05:30 IST
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు వరద కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు
నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు వరద కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా..ప్రస్తుత నీటిమట్టం 529.70 అడుగులకు చేరింది. అలాగే పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీఎంసీలకు గాను... ప్రస్తుతం 167.5622 టీఎంసీలుగా కొనసాగుతోంది. ఇన్ ఫ్లో : 5,913 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో : 1,156 క్యూసెక్కులుగా ఉంది.